Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు.. మావో పార్టీ

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (17:41 IST)
ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది మావోయిస్టు పార్టీ. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా పాటిస్తుంది మావోయిస్టు పార్టీ... మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నారని.. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. 
 
ప్రభుత్వాలు మాత్రం సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు అంటూ షరతులు పెడుతున్నారని.. చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. జవాన్లు, పోలీసుల మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వెల్లడించారు. జవాన్లు పోలీసుల అనివార్య మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర విచారణ వ్యక్తం చేసిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments