Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండును దొంగలించిన వ్యవహారం .. ఎంత పని చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (14:33 IST)
మామిడి పండును దొంగలించిన వ్యవహారంలో ఓ యువకుడిని కొట్టి చంపేసిన ఘటన తమిళనాడులోని మయిలాడుదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయిలాడుదురైకి చెందిన కార్తీ అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గుణశీలన్, మణివాసగన్ అనే యువకులు కార్తీతో వాగ్వివాదానికి దిగారు. 
 
మామిడి పండ్లను దొంగలించిన వ్యవహారంలో గుణశీలన్‌, మణివాసగన్‌లు కార్తీపై దాడి చేశారు. వీరిద్దరూ మామిడి పండ్లను దొంగలించారని.. కార్తీ వీరిద్దరిని తోట యజమానికి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో కార్తీపై గుణశీలన్, మణివాసగమ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్తీ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గుణశీలన్‌, మణివాసగన్‌‌ల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments