మామిడి పండును దొంగలించిన వ్యవహారం .. ఎంత పని చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (14:33 IST)
మామిడి పండును దొంగలించిన వ్యవహారంలో ఓ యువకుడిని కొట్టి చంపేసిన ఘటన తమిళనాడులోని మయిలాడుదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయిలాడుదురైకి చెందిన కార్తీ అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గుణశీలన్, మణివాసగన్ అనే యువకులు కార్తీతో వాగ్వివాదానికి దిగారు. 
 
మామిడి పండ్లను దొంగలించిన వ్యవహారంలో గుణశీలన్‌, మణివాసగన్‌లు కార్తీపై దాడి చేశారు. వీరిద్దరూ మామిడి పండ్లను దొంగలించారని.. కార్తీ వీరిద్దరిని తోట యజమానికి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో కార్తీపై గుణశీలన్, మణివాసగమ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్తీ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గుణశీలన్‌, మణివాసగన్‌‌ల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments