Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనకా వరుణ్ గాంధీ అవుట్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (15:32 IST)
భారతీయ జనతాపార్టీ నాయకులు మేనకా గాంధీ, వరుణ్ గాంధీ బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. బీజేపీ సీనియర్ నాయకురాలు, వరుణ్ తల్లి మేనకా గాంధీ కొడుకుతో పాటు జాతీయ కార్యవర్గం నుంచి తొలగించింది బీజేపీ.
 
వరుణ్ గాంధీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న నేపధ్యంలోనే ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది హైకమాండ్. లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన వరుణ్ గాంధీ, ఈమేరకు వస్తున్న వీడియోలను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తున్నారు.
 
ఈరోజు(7 అక్టోబర్ 2021) కొత్త వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వరుణ్ గాంధీ ట్వీట్ చేసి.. నిరసన వ్యక్తం చేసినవారిని చంపడం, అమాయక రైతుల రక్తం చిందించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వం అహంకారం పక్కనబెట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
 
ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గాంలో చోటుదక్కలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి సహా మొత్తం 80 మంది నాయకులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments