Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ కడుపును కోసిన కసాయి భర్త.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:59 IST)
ఏడు నెలల గర్భిణీ కడుపును కోసిన కసాయి భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కడుపులో వున్న శిశువు, ఆడామగా అనేది తెలుసుకునే క్రమంలో గర్భిణీ మహిళ కడుపును కత్తితో కోశాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, నెక్పూర్‌కు చెందిన భన్లాన్ అనే వ్యక్తి.. తనకు ఆరో సంతానంగా అబ్బాయి కావాలనుకున్నాడు. ఐదుగురు అమ్మాయిలకు తండ్రి అయిన ఆ వ్యక్తి తనకు ఆరో సంతానంగా అబ్బాయి పుట్టాలనుకున్నాడు. 
 
ఇక ముందు వెనుక ఆలోచించకుండా.. భార్య గర్భాన్ని కోసి చూసేయాలనుకున్నాడు. అంతే కత్తితో ఆమె కడుపును కోశాడు. స్థానికులు వెంటనే మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడ నుండి ఆమెను బరేలీ ఆసుపత్రికి పంపారు. 
 
ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్న బరేలీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి, భర్తను అరెస్టు చేసినట్లు, ఎస్పీ తెలిపాడు. నేరం వెనుక గల కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments