Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్య కేన్సర్‌తో చనిపోయింది.. భర్త కూడా ముగ్గురు పిల్లలకు విషమిచ్చి?

కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఓ భర్త కలత చెందాడు. భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యుపిలోని ఆగ్రా నగరంలో సంచలనంగా మార

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (12:37 IST)
కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఓ భర్త కలత చెందాడు. భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యుపిలోని ఆగ్రా నగరంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… ఆగ్రా నగర శివార్లలోని ఖైర్హే గ్రామానికి చెందిన మానసింగ్, రీనాదేవీ దంపతులకు ముగ్గురు పిల్లలు. 
 
అయితే, భార్య రీనాదేవి రెండు వారాల క్రితం కేన్సర్ వ్యాధితో చనిపోయింది. అప్పటి నుంచి భర్త మాన్ సింగ్ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త మాన్ సింగ్ ఆవేదనతో తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన భోజనం తినిపించి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఆ భోజనం తిన్న ముగ్గురు పిల్లలో రచన(11) తండ్రితో పాటు మరణించగా, రూపేష్ (13), అభయ్ (9)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఖైర్హే గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments