Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ కుమారుడుకి చితి వెలిగించగానే.. మరో కుమారుడు మృతి... ఎక్కడ?

Webdunia
బుధవారం, 12 మే 2021 (13:38 IST)
దేశంలో కరోనా వైరస్ కలిగిస్తున్న ప్రాణనష్టం అంతాఇంతాకాదు. ఏకంగా కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. తాజాగా ఓ తండ్రి.. చనిపోయిన ఒక కుమారుడికి చితి వెలిగిస్తుంటే.. మరో కుమారుడు చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన యూపీలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేట‌ర్ నోయిడాకు స‌మీపంలోని జ‌లాల్‌పూర్ గ్రామానికి చెందిన అత్త‌ర్ సింగ్ అనే వ్య‌క్తికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. అయితే ఆ ఇద్ద‌రికి ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. 
 
వీరిద్దరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. వారిలో పంక‌జ్ అనే కుమారుడు మంగ‌ళ‌వారం మృతి చెంద‌గా, అత‌నికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. రెండో కుమారుడు కూడా క‌రోనాతో బాధ‌ప‌డుతున్నాడు. 
 
మొద‌టి కుమారుడు అంత్య‌క్రియ‌లు చేస్తున్న స‌మ‌యంలోనే రెండో కుమారుడు దీప‌క్ ఇంట్లో కుప్ప‌కూలిపోయాడు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు కుమారుడు చ‌నిపోవ‌డం అత్త‌ర్ కుటుంబాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. మరోవైపు, ఈ గ్రామంలో 14 రోజుల వ్యవధిలో 18 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments