Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమైందో ఏమో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నాడు...

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (12:57 IST)
భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత ప్రస్తుత కాలంలో కనుమరుగు అవుతోంది. కష్టసుఖాలను కలిసి పంచుకుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితం మొదలు పెట్టారు. అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను దారుణంగా హత్యచేసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని సొడక్‌ గ్రామంలో బిపిన్‌, లలికి ఈ ఏడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ కూలీపనులకు వెళ్తుంటాడు.
 
కొద్దీ రోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో.. భార్యను గొడ్డలితో నరికేసి.. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం బిపిన్ తండ్రి ఇంట్లోకి వచ్చి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడివున్నారు. 
 
దీంతో అతడు పోలీసులకు, లలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments