Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం తండ్రిని హత్య చేసి వడదెబ్బతో పోయాడని చెప్పిన కొడుకు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:02 IST)
దాచుకున్న డబ్బును కొట్టేశాడని తండ్రిని చంపి, వడదెబ్బ కొట్టి చనిపోయాడని కొడుకు నమ్మించిన ఘటన తమిళనాడులో జరిగింది. శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా నిజం వెలుగులోకి రావడంతో నిందితుడు లొంగిపోయాడు. ఆంధ్ర సరిహద్దుల్లోని ఊత్తుకోట సెండ్రాంపాళ్యంలో ఉండే క్రిట్టినన్ అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
 
వ్యవసాయ కూలీగా జీవనం సాగించే ఇతను మద్యానికి బానిస అయ్యాడు. మద్యం త్రాగేందుకు డబ్బులు లేకపోవడంతో పెద్ద కొడుకు చిరంజీవి దాచుకున్న మూడు వేల రూపాయలను కాజేశాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొడవ పెద్దపై చిరంజీవి క్రిట్టినన్‌ను గొంతు నులిమి చంపేశాడు.
 
మూడురోజుల క్రితం వడదెబ్బ తగిలి తండ్రి మరణించినట్లుగా పెన్నాలూరుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించగా కారణం వెలుగుచూసింది. దాంతో పోలీసులు చిరంజీవిని నిలదీసి నిజం రాబట్టారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments