డెలివరీ బాయ్‌ని చంపేశాడు.. పెట్రోల్ పోసి కాల్చేశాడు.. కారణం?

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (14:04 IST)
కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐఫోన్‌కు డబ్బులు చెల్లించమని అడగడంతో డెలివరీ బాయ్‌ని హత్య చేశాడు.. ఓ వ్యక్తి. ఇంకా డెలివరీ బాయ్ శరీరాన్నితగులబెట్టినందుకు ఆయనను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హేమంత్ దత్తా అనే నిందితుడు ఫ్లిప్‌కార్ట్ నుండి ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. 
 
డెలివరీ తర్వాత రూ. 46,000 చెల్లించాల్సి ఉంది. డెలివరీ బాయ్, హేమంత్ నాయక్, ఫోన్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు, దత్తా బాక్స్ తెరవమని అడిగాడు. కానీ నాయక్ నిరాకరించి డబ్బు చెల్లించమని అడిగాడు. నిందితులు నాయక్‌ను కత్తితో పొడిచి చంపి, అతని మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు అతని ఇంట్లో ఉంచి రైల్వే బ్రిడ్జి దగ్గర తగలబెట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో దిగ్భ్రాంతికి గురి చేసింది.
 
స్థానిక అధికారులు ఈ దారుణమైన చర్యను ఖండించారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Dandora : మంచి అనుభూతి కలిగించే దండోరా కి బలగం కు పోలిక లేదు : మురళీకాంత్

Vishwak Sen: విశ్వక్ సేన్, ఫంకీ ప్రేమికుల దినోత్సవానికే వినోదాల విందు

Nabha Natesh: అవకాశాల కోసం షర్ట్ విప్పి ఫోజ్ ఇస్తున్న నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments