Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌పై రంగు చెడిపేశాడనీ...

పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌ సమీపంలో ఓ దారుణం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న రంగును చెడిపేశాడని 18 ఏళ్ల యువకుడు ఆరేళ్ల బాలుడిని పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:16 IST)
పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌ సమీపంలో ఓ దారుణం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న రంగును చెడిపేశాడని 18 ఏళ్ల యువకుడు ఆరేళ్ల బాలుడిని పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మాలిక్‌పూర్ అనే గ్రామంలో గుర్‌ప్రీత్ సింగ్(18) అనే యువకుడి కుటుంబానికి సొంత ట్రాక్టర్ ఉంది. అయితే ఈ ట్రాక్టర్‌పై ఉన్న కలర్‌ను పొరుగున ఉన్న పిల్లలు చెడిపేస్తూ వస్తున్నారు. 
 
ట్రాక్టర్ రంగు చెడొపొద్దని పలుమార్లు పిల్లలను గుర్‌ప్రీత్ హెచ్చరించాడు. అయినప్పటికీ పిల్లలు ఏమాత్రం పట్టించుకోక పోవడంతో కోపం పెంచుకున్న గుర్‌ప్రీత్.. సుభ్‌ప్రీత్(6) అనే బాలుడిని గ్రామం బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గుర్‌ప్రీత్‌ను అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments