Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి జూ పార్కులో సింహం దాడి.. వ్యక్తి మృతి.. ఎన్‌క్లోజర్‌లోకి ఎలా?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:19 IST)
తిరుపతి జూ పార్కులో సింహం దాడికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన 38 ఏళ్ల సందర్శకుడిపై సింహం దాడి చేసింది. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేకుంటే మృతుడు లయన్ ఎన్ క్లోజర్‌లోకి వెళ్లాడా అనేది తెలియాల్సి వుంది. 
 
ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ అని గుర్తించారు. ఇప్పటివరకు సింహం దాడి చేసిన వ్యక్తి మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
బాధితుడు సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తెలుస్తోంది. దీంతో సింహం అతనిపై దాడి చేయగా.. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చంపేసిన తర్వాత సింహం నోట కరుచుకుని వెళ్లినట్లుగా తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments