Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగా.. వెనక నుంచి వచ్చి యువతికి ముద్దెట్టాడు..

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:50 IST)
అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై రైల్వే స్టేషన్లో పలువురు ప్రయాణీకులు చూస్తుండగానే.. ఓ కామాంధుడు యువతిని పట్టుకుని ముద్దెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
 
ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్న అమ్మాయికి వెనుక నుంచి వచ్చిన ఓ కామాంధుడు ముద్దెట్టాడు. ఆ సమయంలో స్టేషన్‌‌లో చాలామంది వున్నా... ఏ ఒక్కరూ ఆ కామాంధుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. 
 
అతడు తనను స్టేషన్ బయటి నుంచే వెంబడిస్తూ వచ్చాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనని అరెస్ట్ చేశారు. అతడి పేరు నరేష్ జోషి (43) అని విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments