Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగా.. వెనక నుంచి వచ్చి యువతికి ముద్దెట్టాడు..

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:50 IST)
అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై రైల్వే స్టేషన్లో పలువురు ప్రయాణీకులు చూస్తుండగానే.. ఓ కామాంధుడు యువతిని పట్టుకుని ముద్దెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
 
ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్న అమ్మాయికి వెనుక నుంచి వచ్చిన ఓ కామాంధుడు ముద్దెట్టాడు. ఆ సమయంలో స్టేషన్‌‌లో చాలామంది వున్నా... ఏ ఒక్కరూ ఆ కామాంధుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. 
 
అతడు తనను స్టేషన్ బయటి నుంచే వెంబడిస్తూ వచ్చాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనని అరెస్ట్ చేశారు. అతడి పేరు నరేష్ జోషి (43) అని విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments