Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపేసిన వానరాలు గుంపు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొన్ని కోతుల గుంపు ఓ వ్యక్తిని చంపేశాయి. కోతుల గుంపు కారణంగా మేడపై నుంచి వ్యక్త జారిపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ విరాలను పరిశీలిస్తే, అలీగఢ్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటి మేడపై కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా వారిపై కోతులు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీన్ని గమనించిన మజీద్ (50) అనే వ్యక్తి కోతుల దాడి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ కోతుల గుంపు మజీద్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, ఆ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన మేడపై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మజీద్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments