Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలంద్వారంలో కేజీ బంగారం దాచి అక్రమ రవాణా..

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (08:32 IST)
కేరళలో ఓ విమాన ప్రయాణికుడి నుంచి దాదాపుగా కేజీకి పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలద్వారంలో ఈ బంగారాన్ని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కేరళ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 
 
నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్‌లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోజికోడ్‌ జిల్లా కొడువాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దోహా నుంచి బుధవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది. అతడి నుంచి సుమారు 1066.75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైలో నాలుగు వేర్వేరు ఘటనల్లో సుమారు 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 7.87 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments