Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంకుల్ అని పిలిచిన పాపానికి 18 ఏళ్ల బాలికపై దాడి

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (17:32 IST)
అంకుల్ అని పిలిచిన పాపానికి ఉత్తరాఖండ్‌లో 18 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా, సితార్‌గంజ్ పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏళ్ల దుకాణదారుడిని 18 ఏళ్ల బాలిక అంకుల్‌ అని పిలిచింది. దీంతో ఆ బాలికను ఆ వ్యక్తి దారుణంగా కొట్టాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాదితురాలు నిషా అహ్మద్‌‌గా గుర్తించబడింది. 
 
డిసెంబర్ 19వ తేదీన, టీనేజ్ అమ్మాయి బ్యాడ్మింటన్ రాకెట్ కొనుగోలు చేసింది. మంగళవారం, ఆమె రాకెట్ మార్పిడి కోసం దుకాణానికి వెళ్లగా, దాని తీగలు కొన్ని విరిగిపోవడాన్ని గమనించింది. మోహిత్ కుమార్‌గా గుర్తించబడిన దుకాణదారుడు అతన్ని మామ అని సంబోధించడంతో విసుగు చెంది ఆమెను దారుణంగా కొట్టాడు. బాలిక తలకు గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. 
 
వైద్య సదుపాయంతో అప్రమత్తమైన పోలీసులు కేసును సుమోటోగా తీసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిందితుడు మోహిత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments