Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువధ నిషేధంపై మమత ఫైర్: మోడీ చెప్పిందే ప్రజలు తినాలా? ఇదేంటి?

''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్

Webdunia
మంగళవారం, 30 మే 2017 (11:51 IST)
''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్కారు చెప్తుండటం ప్రజాస్వామ్య వ్యతిరేకమని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవటం తగదని హితవు పలికారు. 
 
ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం సర్కారు విషయంలో చట్టపరమైన పోరాటం చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి రావాలని మోడీ సర్కారు నిర్ణయం రాజ్యాంగ నిబంధనలను తూట్లు పొడిచేదేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం భారత వ్యవస్థను దెబ్బతీసి, ప్రజల మధ్య అంతరాలను పెంచే ఇలాంటి నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments