Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువధ నిషేధంపై మమత ఫైర్: మోడీ చెప్పిందే ప్రజలు తినాలా? ఇదేంటి?

''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్

Webdunia
మంగళవారం, 30 మే 2017 (11:51 IST)
''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్కారు చెప్తుండటం ప్రజాస్వామ్య వ్యతిరేకమని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవటం తగదని హితవు పలికారు. 
 
ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం సర్కారు విషయంలో చట్టపరమైన పోరాటం చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి రావాలని మోడీ సర్కారు నిర్ణయం రాజ్యాంగ నిబంధనలను తూట్లు పొడిచేదేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం భారత వ్యవస్థను దెబ్బతీసి, ప్రజల మధ్య అంతరాలను పెంచే ఇలాంటి నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments