Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా వేదికగా మమతా మెగా షో.. తరలివచ్చిన నేతలు.. లక్షల్లో జనం

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (13:31 IST)
కోల్‌కతాలోని బిగ్రేడ్ మైదానంలో వేదికగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి వివిధ పార్టీల నేతల తరలివచ్చారు. అలాగే, ఈ సభకు లక్షల్లో జనం తరలివచ్చారు. ముఖ్యంగా, ఈ మెగా షోకు దేశం నలుమూలల నుంచి 25 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సభకు బీజేపీయేతర విపక్ష పార్టీలకు చెందిన నేతలు తరలిరావడం గమనార్హం. 
 
ఈ సభకు వచ్చిన వారిలో మాజీ ప్రధాని దేవగౌడ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్జేడీ చీఫ్ శరద్ పవార్, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లతోపాటు బీజేపీ మాజీ నేతలు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హాలు కూడా ఈ మెగా షోకు రావడం గమనార్హం. అలాగే, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments