కర్నాటకలో ఘోరం - లారీ - బస్సు ఢీ - 9 మంది మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2022 (09:42 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందివరకు గాయపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ - ధర్వాడ్‌లో పూణె - బెంగుళూరు జాతీయ రహదారిపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగింది. 
 
కొల్లపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఒకటి, ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులోని నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు చనిపోయారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మరో 23మ మంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని క్షతగాత్రులను హుబ్లీ కమిషనర్ పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments