Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్లుగా అనారోగ్యంతో ఉన్న గాంధీ మనవరాలు ఇకలేరు..

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (10:16 IST)
గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని బుధవారం కన్నుమూశారు. ఆమె గత రెండేళ్లుగా మంచానికే పరిమితమైవున్నారు. గాంధీ స్థాపించిన సేవా గ్రామ్‌లోనే ఆమె తన బాల్యాన్ని గడిపారు. ముంబైలో తుదిశ్వాస విడిచిన ఆమె వయసు 89 సంవత్సరాలు.
 
మహారాష్టరలోని వార్దాలో గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలోనే ఉష బాల్యం గడిచింది. ముంబైలో మణి భవన్‌లోని గాంధీ స్మారక్ నిధికి ఉష చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మణి భవన్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. 
 
మహాత్మాగాంధీ 1917-1934 మధ్య తరచూ మణి భవన్‌లోనే బస చేసేవారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు అక్కడే నాంది పలికింది. ఇందులో రెండు సంస్థలు కూడా ఉన్నాయి. ఒకటి గాంధీ స్మారక్ నిధి కాగా, మరొకటి మణి భవన్ గాంధీ సంగ్రాలయ. మణి భవన్‌తో గాంధీకి జీవితకాలంపాటు అనుబంధం ఉంది. కాగా, గత1955 అక్టోబరు రెండో తేదీన మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటికి అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments