Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్లుగా అనారోగ్యంతో ఉన్న గాంధీ మనవరాలు ఇకలేరు..

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (10:16 IST)
గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని బుధవారం కన్నుమూశారు. ఆమె గత రెండేళ్లుగా మంచానికే పరిమితమైవున్నారు. గాంధీ స్థాపించిన సేవా గ్రామ్‌లోనే ఆమె తన బాల్యాన్ని గడిపారు. ముంబైలో తుదిశ్వాస విడిచిన ఆమె వయసు 89 సంవత్సరాలు.
 
మహారాష్టరలోని వార్దాలో గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలోనే ఉష బాల్యం గడిచింది. ముంబైలో మణి భవన్‌లోని గాంధీ స్మారక్ నిధికి ఉష చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మణి భవన్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. 
 
మహాత్మాగాంధీ 1917-1934 మధ్య తరచూ మణి భవన్‌లోనే బస చేసేవారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు అక్కడే నాంది పలికింది. ఇందులో రెండు సంస్థలు కూడా ఉన్నాయి. ఒకటి గాంధీ స్మారక్ నిధి కాగా, మరొకటి మణి భవన్ గాంధీ సంగ్రాలయ. మణి భవన్‌తో గాంధీకి జీవితకాలంపాటు అనుబంధం ఉంది. కాగా, గత1955 అక్టోబరు రెండో తేదీన మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటికి అప్పగించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments