Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరకు తోటలో 17వ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. చివరికి?

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (14:54 IST)
కర్ణాటకలో ఓ మహిళ చెరకు తోటలో 17వ బిడ్డకు ప్రసవించింది. కర్ణాటకలో మహిళలు చాలామటుకు చెరుకు పనుల కోసం వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని చెరకు పనులకు… నిండు గర్భిణి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమె చెరుకు పొలంలో పనులు చేస్తూ, తన 17 వ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
సంచార గోపాల్ వర్గానికి చెందిన ఈ మహిళ సెప్టెంబరులో 20 వ సారి గర్భవతి అని వైద్యులు గుర్తించారు. ఆమెకు 11 మంది పిల్లలు, వారిలో తొమ్మిది మంది బాలికలు ఉన్నారు. ఆమెకు మూడుసార్లు అబార్షన్ కాగా, ఐదుగురు పిల్లలు చనిపోయారని మీడియాకు తెలిపారు. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెను కలవడానికి కొందరు అధికారులు వెళ్ళారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి తమ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు గుర్తించారు. కానీ 17వ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం