Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరకు తోటలో 17వ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. చివరికి?

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (14:54 IST)
కర్ణాటకలో ఓ మహిళ చెరకు తోటలో 17వ బిడ్డకు ప్రసవించింది. కర్ణాటకలో మహిళలు చాలామటుకు చెరుకు పనుల కోసం వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని చెరకు పనులకు… నిండు గర్భిణి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమె చెరుకు పొలంలో పనులు చేస్తూ, తన 17 వ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
సంచార గోపాల్ వర్గానికి చెందిన ఈ మహిళ సెప్టెంబరులో 20 వ సారి గర్భవతి అని వైద్యులు గుర్తించారు. ఆమెకు 11 మంది పిల్లలు, వారిలో తొమ్మిది మంది బాలికలు ఉన్నారు. ఆమెకు మూడుసార్లు అబార్షన్ కాగా, ఐదుగురు పిల్లలు చనిపోయారని మీడియాకు తెలిపారు. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెను కలవడానికి కొందరు అధికారులు వెళ్ళారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి తమ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు గుర్తించారు. కానీ 17వ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం