Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో నరికేశారు..

దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది

Webdunia
గురువారం, 20 జులై 2017 (18:49 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో రఫీఖుద్దీన్ అనే వ్య‌క్తి రోడ్డుపక్కనే వున్న దుకాణంలో టీ తాగుతుండగా.. 11 మంది అతనిని కత్తులతో దాడి చేసి చంపేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు బాధితుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి శరీరంపై 27 కత్తిపోట్లు పడ్డాయి. నిందుతులంతా బైకులపై పారిపోయారు. మృతుడైన  రఫీఖుద్దీన్ పై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments