Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో నరికేశారు..

దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది

Webdunia
గురువారం, 20 జులై 2017 (18:49 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నడిరోడ్డుపై ఇటీవల వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అడ్డంగా నరికేసిన ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. నడిరోడ్డుపై అందరూ చుస్తుండగా దాదాపు 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో రఫీఖుద్దీన్ అనే వ్య‌క్తి రోడ్డుపక్కనే వున్న దుకాణంలో టీ తాగుతుండగా.. 11 మంది అతనిని కత్తులతో దాడి చేసి చంపేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు బాధితుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి శరీరంపై 27 కత్తిపోట్లు పడ్డాయి. నిందుతులంతా బైకులపై పారిపోయారు. మృతుడైన  రఫీఖుద్దీన్ పై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments