Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా ఉధృతి.. ఎనిమిది వేలకు చేరిన కేసులు

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:22 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తిస్తుంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఎనిమిది వేలకు చేరింది. గత నాలుగు రోజులుగా కొత్త కేసులు 8 వేలకు పైగా నమోదయ్యాయి. 
 
శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 8,623 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,46,777కు, మరణాల సంఖ్య 52,092కు చేరింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 3,648 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 72,530 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, కరోనా కేసుల నమోదు ఎక్కువగా ఉన్న అమరావతి, అచల్‌పూర్‌లో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments