Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ ధర రూ.250: నిర్ధారించిన కేంద్రం

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:28 IST)
కరోనా వ్యాక్సిన్‌ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. కరోనా వ్యాక్సిన్‌ ధరను రూ. 250గా నిర్ధారించింది కేంద్రం. దీంతో ఇక ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ రూ. 250కే లభించనుంది. మార్చి 1 నుంచి రెండో విడత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. 
 
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ రేట్‌ను ఫైనల్‌ చేసింది. మార్చి 1 నుంచి ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉచితంగానే కోవిడ్‌ టీకాలు వేయనుండగా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం కోవిడ్‌ టీకాకు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ ధర రూ. 150 కాగా.. సర్వీస్‌ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ. 100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది.
 
రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికీ కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments