Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృప్తి దేశాయ్‌కు చుక్కెదురు.. షిర్డీకి రావొద్దంటూ నోటీసులు.. వస్తే ఇక చర్యలే

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (11:31 IST)
షిరిడీ దేవాలయానికి వచ్చే భక్తులు.. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులనే ధరించి రావాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి దేవాలయం వద్ద పోస్టర్లను కూడా ఏర్పాటు చేసింది కమిటీ. దీన్ని మహిళల అసమానతలపై పోరాడే ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ వ్యతిరేకించారు. డిసెంబర్ 10న తోటి మహిళా కార్యకర్తలతో సాయిబాబా ఆలయానికి వచ్చి ఆ పోస్టర్లు తొలగిస్తానని ప్రకటించారు. 
 
దీంతో షిర్డీ దేవాలయం సబ్ డివిజనల్ ఆఫీస్ తృప్తీ దేశా‌య్‌కు నోటీసులు పంపించింది. ఆమె ప్రకటించిని తేదీ దాటి 11వ తేదీ వరకూ ఆమెకు షిర్డీ దేవాలయానికి రావద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. కాదనీ వస్తే ఆమెను ఆలయంలోకి ప్రవేశించనివ్వమని తేల్చి చెప్పింది. ఆమె దేవాలయ ప్రవేశాన్ని నిషేధిస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఆమె ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments