Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృప్తి దేశాయ్‌కు చుక్కెదురు.. షిర్డీకి రావొద్దంటూ నోటీసులు.. వస్తే ఇక చర్యలే

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (11:31 IST)
షిరిడీ దేవాలయానికి వచ్చే భక్తులు.. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులనే ధరించి రావాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి దేవాలయం వద్ద పోస్టర్లను కూడా ఏర్పాటు చేసింది కమిటీ. దీన్ని మహిళల అసమానతలపై పోరాడే ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ వ్యతిరేకించారు. డిసెంబర్ 10న తోటి మహిళా కార్యకర్తలతో సాయిబాబా ఆలయానికి వచ్చి ఆ పోస్టర్లు తొలగిస్తానని ప్రకటించారు. 
 
దీంతో షిర్డీ దేవాలయం సబ్ డివిజనల్ ఆఫీస్ తృప్తీ దేశా‌య్‌కు నోటీసులు పంపించింది. ఆమె ప్రకటించిని తేదీ దాటి 11వ తేదీ వరకూ ఆమెకు షిర్డీ దేవాలయానికి రావద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. కాదనీ వస్తే ఆమెను ఆలయంలోకి ప్రవేశించనివ్వమని తేల్చి చెప్పింది. ఆమె దేవాలయ ప్రవేశాన్ని నిషేధిస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఆమె ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments