మహా వరద విలయం : 150కు చేరిన మృతుల సంఖ్యం

Webdunia
సోమవారం, 26 జులై 2021 (10:51 IST)
నైరుతి రుతుపవనాలకు తోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం కారణంగా మహారాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఈ కారణంగా మహారాష్ట్రలో వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 149కు చేరింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. 
 
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 149కి చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. 
 
మహారాష్ట్రలో భారీ వర్షాలకు విరిగిన చెట్లు వరద విలయం కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్గఢ్ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాల నుంచి తాజాగా మరో 36 మృతదేహాలు బయటపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాయ్గఢ్ జిల్లాలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. సతారా జిల్లాలో 41 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments