Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా వరద విలయం : 150కు చేరిన మృతుల సంఖ్యం

Webdunia
సోమవారం, 26 జులై 2021 (10:51 IST)
నైరుతి రుతుపవనాలకు తోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావం కారణంగా మహారాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఈ కారణంగా మహారాష్ట్రలో వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 149కు చేరింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. 
 
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 149కి చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా.. 64 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. 
 
మహారాష్ట్రలో భారీ వర్షాలకు విరిగిన చెట్లు వరద విలయం కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్గఢ్ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాల నుంచి తాజాగా మరో 36 మృతదేహాలు బయటపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాయ్గఢ్ జిల్లాలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. సతారా జిల్లాలో 41 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments