Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికనేర్ వాసులను వణికించిన భూకంపం - రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (09:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌ సమీపంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.1గా నమోదైంది. బికనేర్ సమీప ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఉలిక్కపడి లేచి తీవ్ర భయంతో వీధులు, రోడ్లపైకి పరుగులు తీశారు. 
 
బికనేర్ నగారనికి 236 కిలోమీటర్ల దూరంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని బికనేర్ అధికారులు చెప్పారు. 
 
కాగా, శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. శుక్రవారం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిఠోరాగడ్ ప్రాంతంలో భూమి కంపిచింది. అంతకుముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వరుస భూకంపాలు పెద్ద భూకంపం వచ్చేందుకు ప్రమాద హెచ్చరికగా ప్రజలు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments