Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన కిరాతకులు

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (14:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు తమ స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశారు. పైగా, ఈ విషయాన్న చెబితే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. అప్పటి నుంచి గత యేడాదిగా ఆమెను బలవంతంగా అనుభవిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. దీంతో అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించడంతో పెళ్లి రద్దు అయింది. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, 2021 జూన్ 2వ తేదీన హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు. 
 
ఈ విషయం గురించి బయటకు చెపితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించారని, దీంతో బాధితురాలు కొన్ని నెలలుగా మౌనంగా ఉన్నట్టు విచారణరో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసులోని నిందితులు పరారీలో ఉండగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

తర్వాతి కథనం
Show comments