Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:55 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఇటీవలే సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. తాజాగా మరో అమానవీయ ఘటన జరిగింది. 
 
ఈ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చనిపోయిన తల్లి మృతదేహాన్ని కన్నబిడ్డ తన బైకుపై కట్టి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలించారు. తల్లి మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తరలించేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం డబ్బులు చెల్లించలేని ఆ యువకుడు.. చివరకు తన బైకునే మార్చురీ అంబులెన్స్‌గా చేసుకుని తల్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. 
 
ఇందుకోసం రూ.100 చెల్లించి ఓ చెక్క పలకలు కొని, దానిపై తల్లి మృతదేహాన్ని పడుకోబెట్టి, దాన్ని మోటార్ సైకిల్‌కు కట్టి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడిటాలో షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments