Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోను చోరీ చేశాడనీ బావిలో వేలాడదీశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (11:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ బాలుడుని స్థానికులు బావిలో వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 
ఛతర్‌పుర్, లవ్‌కుశ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అత్కోహన్‌లో ఓ యువకుడు మొబైల్‌ ఫోన్‌ దొంగిలించాడన్న ఆరోపణతో నిండా నీళ్లు ఉన్న బావిలో బాలుడిని వేలాడదీసి విచారించారు. తాను దొంగతనం చేయలేదని బాలుడు రోదిస్తున్నా స్థానికులు పట్టించుకోలేదు. 
 
ఈ అమానుష సంఘటనను మరో యువకుడు దొంగచాటుగా వీడియో తీశాడు. సాయంత్రం బాధితుడి తల్లిదండ్రులకు ఆ వీడియో చూపించాడు. వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే వీడియో వైరల్‌ కాగా.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో వీడియో తీసిన యువకుడిని కూడా వారు చితకబాదారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments