Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోను చోరీ చేశాడనీ బావిలో వేలాడదీశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (11:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ బాలుడుని స్థానికులు బావిలో వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 
ఛతర్‌పుర్, లవ్‌కుశ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అత్కోహన్‌లో ఓ యువకుడు మొబైల్‌ ఫోన్‌ దొంగిలించాడన్న ఆరోపణతో నిండా నీళ్లు ఉన్న బావిలో బాలుడిని వేలాడదీసి విచారించారు. తాను దొంగతనం చేయలేదని బాలుడు రోదిస్తున్నా స్థానికులు పట్టించుకోలేదు. 
 
ఈ అమానుష సంఘటనను మరో యువకుడు దొంగచాటుగా వీడియో తీశాడు. సాయంత్రం బాధితుడి తల్లిదండ్రులకు ఆ వీడియో చూపించాడు. వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే వీడియో వైరల్‌ కాగా.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేసమయంలో వీడియో తీసిన యువకుడిని కూడా వారు చితకబాదారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments