Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు పిల్లలు చూస్తుండగా భార్యను చంపేశాడు..

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (11:43 IST)
మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఆరుగురు పిల్లల కంటి ముందే భార్యను హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, భోపాల్ ప్రాంతానికి చెందిన కట్వాలియా గ్రామంలో ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు.. 45 ఏళ్ల సూరజ్. తన భార్యపై అనుమానంతో సూరజ్ ఆమెను హింసించేవాడు. అలాగే శుక్రవారం కూడా భార్యపై చేజేసుకున్నాడు. 
 
సూరజ్ భార్య సోదరుడు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనూ సూరజ్ భార్యతో గొడవకు దిగాడు. కానీ శనివారం ఉదయం సూరజ్ భార్య మృతదేహం ఇంట్లో వుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సూరజ్ తన భార్యను హతమార్చినట్లు తేలింది. 
 
కన్నబిడ్డల కళ్ల ముందే సూరజ్ ఆమెను హతమార్చాడు. ఈ విషయాన్ని పిల్లలే పోలీసులు తెలియజేశారు. శనివారం రాత్రంతా తల్లి శవం వద్దనే కూర్చుని వున్నామని.. తండ్రే తల్లిని చంపేశాడని చెప్పారు. దీంతో సూరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments