Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు మానవుడా లేదా రాక్షసుడా.. ఆరేళ్ల చిన్నారిపై రేప్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:12 IST)
కరోనా వంటి ప్రాణాంత వ్యాధులొచ్చి జనాలు మరణిస్తున్నా..కొందరు రాక్షసులు ఏమాత్రం మారట్లేదు. తాజాగా ఓ మానవ మృగం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయటమే కాకుండా బ్రతికుండగానే కళ్లు పీకి అత్యంత పాశవికంగా, క్రూరంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామోలో బుధవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. దామోకు చెందిన ఆరేళ్ల చిన్నారి స్నేహితులతో కలిసి ఇంటికి కొద్ది దూరంలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే గుర్తుతెలియని ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అప్పటినుంచి పాప కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు వెతుకులాట ప్రారంభించారు. గురువారం ఉదయం ఇంటికి దూరంగా తీవ్రగాయాలతో పడి ఉన్న పాపను వారు గుర్తించారు.  
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సీనియర్‌ పోలీసు అధికారి హేమంత్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటి వద్ద తీవ్రంగా గాయాలైనాయని.. విచారణను ముమ్మరం చేసినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకునే పనిలో వున్నామని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments