Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందకే నాలుగు రకాల పండ్లు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:09 IST)
లాక్‌డౌన్‌ నేపథ్యంలో అటు పండ్ల రైతులు నష్టపోకుండా, ఇటు ప్రజలకు తక్కువ ఖర్చులో పండ్లు లభ్యమయ్యేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ పండ్లను పంపిణీ చేయనుంది.

ఈ మేరకు గురువారం ఉదయం విజయవాడలోని భవానీపురంలో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజలకు వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను అందజేయాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు తాము పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments