పని ఒత్తిడి.. హెచ్‌డీఎఫ్‌సీ మహిళా ఉద్యోగిని కుప్పకూలిపోయింది..

సెల్వి
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (19:13 IST)
పని ఒత్తిడి కారణంగా ఓ మహిళా ఉద్యోగానికి ప్రాణాలు కోల్పోయిన ఘటన లక్నోలో చోటుచేసుకుంది. నానాటికి పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ఆఫీసులోనే ఆ మహిళా ఉద్యోగిని కుప్పకూలి మృతి చెందింది. ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగిని హెచ్‌డీఎఫ్‌సీలో పనిచేస్తుందని తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నో నగరంలోని గోమతినగర్‌ విబూతిఖండ్‌ బ్రాంచ్‌లో అడిషనల్‌ డిప్యూటి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సదఫ్‌ ఫాతిమా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అయితే మంగళవారం ఉద్యోగంలో వుండగానే.. ఉన్నట్టుండి కుర్చీలోనే కిందపడిపోయింది. 
 
తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పని ఒత్తిడి వల్లే ఆమె మృతి చెందినట్లు సహచర ఉద్యోగులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments