Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీర్థంలో మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. పూజారికి లుక్ అవుట్ నోటీసు

సెల్వి
గురువారం, 23 మే 2024 (11:39 IST)
Priest
చెన్నైలోని ప్రముఖ శక్తి ఆలయం కాళికాంబాల్ దేవాలయం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఆ ఆలయ పూజారి చేసిన రాసలీలలే. ఆలయానికి వచ్చే భక్తురాలిని వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూజారికి ప్రస్తుతం లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యింది. 
 
పూజారి మునుస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ నేపథ్యంలో అతడు విదేశాలకు పారిపోయే అవకాశం వున్నందున.. లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో విచారణ జరిపేందుకు అర్చకుడు కాళిదాస్‌తో సహా ఐదుగురు సభ్యులతో కూడిన ఆలయ నిర్వాహకులకు పోలీసులు సమన్లు జారీ చేసింది. 
 
కాళికాంబాల్ ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన కార్తీక్ మునుస్వామి తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చాడని.. ఆపై మత్తులోకి జారుకున్నాక యాంకర్ అయిన మహిళపై అకృత్యానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments