Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పిన కేంద్రం..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (23:11 IST)
వీధి వ్యాపారులను ఆదుకునేందుకు రూ. 10 వేల వరకు రుణాన్ని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్న వారందరికీ తోడ్పాటును అందించేందుకు కేంద్రం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూతను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
 
కేబినెట్ భేటి ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమై, ఆర్థికంగా దెబ్బతిన్న స్ట్రీట్ వెండర్స్‌కు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. దేశంలోని సుమారు 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్‌కు వెంటనే రూ.10 వేల వరకు రుణాలను అందించనున్నట్లు ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments