Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కాశీలో విషాదం.. పిడుగుపాటుకు 300 మేకలు మృతి

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (13:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఏకంగా 300 మేకలు మృతి చెందాయి. ఇంత భారీ సంఖ్యలో మేకలు చనిపోవడంట ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. 
 
ఉత్తరకాశీలోని ఖట్టు ఖాల్ అనే అటవీ ప్రాంతంలో పిడుగు పాటు కారణంగా ఏకంగా 350కి పైగా మేకలు చనిపోయాయి. శనివారం ఈ దుర్ఘటన జరిగింది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తితన స్నేహితుడితో కలిసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరాశీకి తొలుకుని వెళుతున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో 300కి పైగా మేకలు చనిపోయారు. 
 
మరోవైపు, ఈ విపత్తు గురించి తెలుసుకున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించి, నష్టాన్నిఅంచనా వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత బాధిత ప్రాంతానికి జిల్లా అధికార యంత్రాంగాన్ని పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. సాధారణంగా పిడుగుపాటుకు పొలాల్లో మేత మేసే పశువులు చనిపోతున్న సంఘటనలకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇపుడు మేకలు చనిపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments