Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:16 IST)
ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవిచాయి. బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయిని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌ ఫితోరాగఢ్‌లో పది కిలోమీటర్ల లోతన గుర్తించినట్టు వారు తెలిపారు. 
 
అయితే, ఈ  భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, బుధవారం ఉదయం పొరుగు దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments