Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:16 IST)
ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవిచాయి. బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయిని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌ ఫితోరాగఢ్‌లో పది కిలోమీటర్ల లోతన గుర్తించినట్టు వారు తెలిపారు. 
 
అయితే, ఈ  భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, బుధవారం ఉదయం పొరుగు దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments