Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితులకు జీవిత ఖైదు

ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (11:27 IST)
ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు.

రైల్వే స్టేషనుకు ఆటోలో వెళుతున్న ఓ దళిత బాలికను ఆటో రిక్షా డ్రైవరు షమీమ్ అలియాస్ ఛోటు, తన ఇద్దరు స్నేహితులైన బీరేంద్ర యాదవ్, రామ్ కుమార్ షాలు బాలికను విశ్వవిద్యాలయ పోలీసుస్టేషను పరిధిలోని బస్టాండు వద్ద ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒకరి తర్వాత మరొకరు ముగ్గురూ అత్యాచారం జరిపారు. 
 
దర్బంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జీ విచారించి వారిని దోషులని ప్రకటించి వారికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరూ రూ15వేల చొప్పున జరిమానా విధించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments