Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితులకు జీవిత ఖైదు

ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (11:27 IST)
ఓ దళిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దర్బంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ అశోక్ కుమార్ శ్రీవాస్తవ సంచలన తీర్పు ఇచ్చారు.

రైల్వే స్టేషనుకు ఆటోలో వెళుతున్న ఓ దళిత బాలికను ఆటో రిక్షా డ్రైవరు షమీమ్ అలియాస్ ఛోటు, తన ఇద్దరు స్నేహితులైన బీరేంద్ర యాదవ్, రామ్ కుమార్ షాలు బాలికను విశ్వవిద్యాలయ పోలీసుస్టేషను పరిధిలోని బస్టాండు వద్ద ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒకరి తర్వాత మరొకరు ముగ్గురూ అత్యాచారం జరిపారు. 
 
దర్బంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జీ విచారించి వారిని దోషులని ప్రకటించి వారికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరూ రూ15వేల చొప్పున జరిమానా విధించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments