కోవిడ్-19పై అపోహలను ఛేదిద్దాం, వివక్షను అరికడదాం

Webdunia
సోమవారం, 6 జులై 2020 (08:57 IST)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇటువంటి తరుణంలో వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిత్యం వారి ప్రాణాలను ఫణంగా పెట్టి మన కోసం ముందుండి పోరాడుతున్నారు. 
 
మనం క్షేమంగా ఉండాలని వాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో చాలా మంది కోవిడ్-19 బారినపడుతున్నారు.
 
మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలను ప్రశంసించాలి, అంతేకానీ ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న వారిపట్ల, వారి కుటుంబాల పట్ల వివక్ష చూపకూడదు. 
 
అదే విధంగా వారి గురించి గానీ, కోవిడ్-19 గురించి గానీ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు. ఈ సంక్షోభ సమయంలో పుకార్లు మరియు తప్పుడు సమాచారం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. 
 
అంతే కాకుండా ఇటువంటి పరిణామాలు కోవిడ్-19 బాధితుల రికవరీపైనా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విపులంగా క్రోడీకరించి క్రింద జత చేస్తున్నాము.  
 
అందరం పాటించి కోవిడ్-19 కు వ్యక్తిరేకంగా ఏకమవుదాం.  ఇవి నాకు వర్తించదు అని ఎవరు అనుకున్నా వారు తమను ఇతరులను కూడా ప్రమాదంలో నికి నెడుతున్నారని గమనించవలసినది.
 
మాస్కు సబ్బుతో పోయేదానికి  అంబులెన్స్ ఐ సీ యు దాకా తెచ్చుకోవద్దు!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments