Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కొండ చరియలు-సరిహద్దుల్లో రైలు ప్రమాదం

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (16:32 IST)
railway
భారీ వర్షాల కారణంగా గోవాలిని ప్రఖ్యాత దూద్ సాగర్ జలపాతం వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలపై కొండ చరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కర్ణాటకలోని మంగళూరు నుంచి బయల్దేరిన మంగళూరు- ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు, సోనాలిమ్, దూద్ సాగర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 
 
ఇప్పటికే భారీ వర్షాల కారణంగా జన జీవనం, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరదల కారణంగా రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. కాగా.. వశిష్టి నది పొంగిపొర్లుతున్న కారణంగా మద్గావ్-లోండా-మిరాజ్ మీదుగా మళ్లించిన సిఎస్‌టి టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్, దుధ్‌సాగర్-సోనౌలిమ్ విభాగంలో పట్టాలు తప్పింది. ఇంజిన్, మొదటి జనరల్ కోచ్ పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

Balakrishna : అఖండ 2లో శివుడు గెటప్ వేసిన నందమూరి బాలక్రిష్ణ - తాజా అప్ డేట్

బెట్టింగుల యాప్‌ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)

Vijayashanthi: అప్పట్లో ఐస్ క్రీమ్ తిన్నా, అందుకే అమ్మకు కేక్ తినిపిస్తున్నా: కళ్యాణ్ రామ్

Namrata: మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments