Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు... ఏడుగురు దుర్మరణం

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (09:13 IST)
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పితోర్‌గఢ్‌ జిల్లా జుమా గ్రామంలోని జామ్రి, తర్కోత్‌ ప్రాంతాల్లో కొండ చరియలు కూలిపడి, బురద ప్రవాహం ముంచెత్తింది.

ఇప్పటివరకు మూడు మృత దేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి ట్వీట్‌ చేస్తూ గాలింపు చర్యలను ఉధృతం చేయాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

గత నాలుగైదు రోజుల నుండి జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత వారం జోషి గ్రామంలో రిగిన ఘటనలో యువతి ఆచూకీ తెలియరాలేదు.

మంగళవారం కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు వున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వర్షాల కారణంగా, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments