Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ మాజీ సీఎం లాలూకు ఐదేళ్ళ జైలు - జరిమానా

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (15:32 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మాజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో కేసులో ఐదేళ్ళ జైలుశిక్ష పడింది. అలాగే, రూ.60 లక్షల అపరాధం కూడా విధించారు. ఈ మేరకు పాట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. గడ్డి కుంభకోణం కేసులో ఈ తీర్పును వెలువరించింది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డొరండో ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.139.35 కోట్ల మేరకు విత్ డ్రా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చింది. సోమవారం శిక్షను ఖరారు చేసింది. కాగా, ఇప్పటికే ఓ దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments