Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూకు కిడ్నీ ఆపరేషన్ విజయవంతం

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (19:02 IST)
ఆర్జేడీ అధినేత, బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సోమవారం నిర్వహించిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనకు రెండు కిడ్నీలు విఫలమైనట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు కిడ్నీ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. 
 
దీంతో కుమార్తె రోహిణి కిడ్నీదానం చేయడంతో ఈ ఆపరేషన్‌ను సింగపూర్‌లో పూర్తిచేశారు. ప్రస్తుతం లాలూతో పాటు రోహిణి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత తన తండ్రిని ఆపరేషన్ థియేటచర్ నుంచి ఐసీయూకి మార్చినట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వెల్లడించారు. 
 
కాగా, లాలూ కుమార్తె రోహిణి సింగపూర్‌కు చెందిన ఓ ఐటీ నిపుణిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చి ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు. తన తండ్రి ఎందరికో ఆదర్శప్రాయుడని, ఆయనకోసం తాను చేస్తున్నది చాలా చిన్న త్యాగమని ఇటీవల రోహిణి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments