Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూకు కిడ్నీ ఆపరేషన్ విజయవంతం

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (19:02 IST)
ఆర్జేడీ అధినేత, బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సోమవారం నిర్వహించిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనకు రెండు కిడ్నీలు విఫలమైనట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు కిడ్నీ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. 
 
దీంతో కుమార్తె రోహిణి కిడ్నీదానం చేయడంతో ఈ ఆపరేషన్‌ను సింగపూర్‌లో పూర్తిచేశారు. ప్రస్తుతం లాలూతో పాటు రోహిణి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత తన తండ్రిని ఆపరేషన్ థియేటచర్ నుంచి ఐసీయూకి మార్చినట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వెల్లడించారు. 
 
కాగా, లాలూ కుమార్తె రోహిణి సింగపూర్‌కు చెందిన ఓ ఐటీ నిపుణిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చి ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు. తన తండ్రి ఎందరికో ఆదర్శప్రాయుడని, ఆయనకోసం తాను చేస్తున్నది చాలా చిన్న త్యాగమని ఇటీవల రోహిణి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments