Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ప్రత్యక్ష రంగంలోకి దిగనున్న లాలూ

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (21:52 IST)
‘సమోసాలో ఆలు ఉన్నన్ని రోజులు బిహార్‌లో లాలూ ఉంటాడు’.. ఓ బహిరంగ సభలో స్వయంగా లాలూ ప్రసాద్ యాదవే చెప్పిన మాట ఇది. అయితే దానా కుంభకోణంలో అరెస్ట్ జైలు పాలయినప్పటికీ బిహార్ ప్రత్యక్ష రాజకీయాల్లో లాలూ కనిపించలేదు.

2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మేనియాను మహాగట్‌బంధన్‌తో ఎదుర్కొని మండల్ పార్టీలను గెలిపించిన లాలూ.. 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. రాజకీయపరమైన సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు.

కాగా, చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగనున్నారు. బిహార్‌లోని తారాపూర్, ఖుషేవ్వర్ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొననున్నారని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ పేర్కొంది.

ఈ రెండు నియోజకవర్గాల్లో అక్టోబర్ 27న నిర్వహించే ఎన్నికల ప్రచార ర్యాలీలో లాలూ పాల్గొని ప్రసంగించనున్నరట. లాలూ రాకతో ఆర్జేడీలో మరింత ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments