Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీస్ లిక్కర్ పార్టీలు: ఈ నగరాలకు ఏమవుతోంది?

ఐవీఆర్
శుక్రవారం, 14 మార్చి 2025 (12:57 IST)
పూటుగా మద్యం సేవించినవాళ్లను చూసి వాడు పెద్ద తాగుబోతు అని చెప్పుకుంటూ వుంటాము. ఐతే ఇప్పుడు నగరాల్లో తాగుబోతులతో పాటు తాగుబోతురాళ్లు కూడా పెరుగుతున్నారు. చదువుల్లో పాసైతే, ఉద్యోగం వస్తే, నిశ్చాతార్థం నిర్ణయమైతే, పెళ్లి సెటిలైతే... ఇలా ఏది జరిగుతున్నా కొంతమంది అమ్మాయిలు మద్యం తాగుతూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. లేడీస్ లిక్కర్ పార్టీలు గ్రామాల్లో కంటే పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా కనబడుతోంది. ఈ పార్టీల్లో కొంతమంది అమ్మాయిలు పీకలదాకా తాగేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
 
ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. చెన్నైలోని పడూరులో తన స్నేహితురాండ్రతో కలిసి అతిగా మద్యం సేవించి 19 ఏళ్ల అశ్విని అనే డిగ్రీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. రాత్రంతా తన ఫ్రెండ్సుతో కూర్చుని మద్యం సేవించిన అశ్విని.. తొలుత మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి వాంతులు చేసుకున్నది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కనుక మద్యం అనేది మితిమీరితే ప్రాణాలనే పట్టుకెళ్తుందన్న సంగతి మర్చిపోరాదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments