Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తీసిస్తాం.. ఉద్యోగం ఇప్పిస్తాం.. బ్రిడ్జి నుంచి దిగరా బాబూ...?!

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (19:25 IST)
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించాలనే ఉద్దేశ్యంతో వంతెన ఎక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో కోల్‌కతాలోని పార్క్ సర్కస్‌లో ఉన్న భారీ ఇనుప వంతెనపై వ్యక్తి ఎక్కినట్లు చూడవచ్చు. సదరు వ్యక్తి బ్రిడ్జి ఎక్కి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాు. కానీ పోలీసుల జోక్యంతో కిందకు దిగాడు. 
 
కోల్‌కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ ఇస్తానని ఆ వ్యక్తికి పోలీసులు ఆఫర్ చేశారు. ఇంకా ఉద్యోగం కూడా ఇప్పిస్తామన్నారు. దీంతో ఆ బ్రిడ్జి నుంచి సదరు వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి డ్రామా సృష్టించి ఆ ప్రాంతంలో దాదాపు 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments