Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తీసిస్తాం.. ఉద్యోగం ఇప్పిస్తాం.. బ్రిడ్జి నుంచి దిగరా బాబూ...?!

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (19:25 IST)
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించాలనే ఉద్దేశ్యంతో వంతెన ఎక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో కోల్‌కతాలోని పార్క్ సర్కస్‌లో ఉన్న భారీ ఇనుప వంతెనపై వ్యక్తి ఎక్కినట్లు చూడవచ్చు. సదరు వ్యక్తి బ్రిడ్జి ఎక్కి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాు. కానీ పోలీసుల జోక్యంతో కిందకు దిగాడు. 
 
కోల్‌కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ ఇస్తానని ఆ వ్యక్తికి పోలీసులు ఆఫర్ చేశారు. ఇంకా ఉద్యోగం కూడా ఇప్పిస్తామన్నారు. దీంతో ఆ బ్రిడ్జి నుంచి సదరు వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి డ్రామా సృష్టించి ఆ ప్రాంతంలో దాదాపు 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments