Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త దుబాయ్‌కి వెళ్లాడు.. 16ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన భార్య.. ఎందుకంటే?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (20:21 IST)
భర్త దుబాయ్‌కి వెళ్లాడు. ఇక ఆమె కోరిక తీర్చే వారే లేకుండా పోయాడు. దీంతో ఆమె బుద్ధి నీచంగా మారింది. దీంతో వయసు కూడా చూడకుండా ఒక బాలుడిని తన బుట్టలో వేసుకుంది. అంతేగాకుండా అతడిని కిడ్నాప్ చేసింది. వారం అయినా ఆ కుర్రాడు కనపడడక పోవడంతో ఆ కుర్రాడి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు వెతకడంతో ఈమె ఇంట్లో కనిపించాడు. దీంతో ఆమెను కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే కోల్‌‌కత్తాకి చెందిన ముఖర్జీ అనే వ్యక్తి భార్య శివాని, పిల్లలతో కలిసి ఉండేవాడు. ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం అతడు దుబాయి వెళ్లాడు. భర్త దూరంగా ఉండటంతో ఆమెలో కామ కోరికలు మొదలయ్యాయి.
 
ఈ క్రమంలోనే ఓ 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన ఆమె చాక్లెట్లు ఇస్తానని చెప్పి అతడిని ఇంటికి రప్పించుకుని అతన్ని లోబరచుకుంది. అయితే ఓ మారు ఏకంగా సుమారు వారం రోజుల పాటు అతడిని తన ఇంట్లోనే ఉంచుకుని రోజూ కామ కోరికలు తీర్చుకుంటూ వస్తోంది.
 
తమ కొడుకు వారం రోజులైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా శివాని గురించి తెలిసింది. బాలుడు ఆమె ఇంట్లోనే ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా శివానీ వ్యవహారం బట్టబయలు అయ్యింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments