Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాకు ఇక నిద్ర లేని రాత్రులేనట... ఖుష్బూ ట్వీట్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది. గుజరాత్ మొత్తం 182 స్థానాలకు గాను భాజపా 105 చోట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల ఆధిక్యంలో వుండగా 3 చోట్ల ఇతరు

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (11:52 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది. గుజరాత్ మొత్తం 182 స్థానాలకు గాను భాజపా 105 చోట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల ఆధిక్యంలో వుండగా 3 చోట్ల ఇతరులు వున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్కారు నుంచి భాజపా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. అక్కడ మొత్తం 68 స్థానాలకు గాను భాజపా 46, కాంగ్రెస్ పార్టీ 18 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
ఇదిలావుంటే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాత్రం భాజపాకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ట్వీట్ చేశారు. మరి ఈమె ట్వీట్ పైన ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments