Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు రికమెండేషన్ - ఖుష్భూకు ఆ పార్టీలో ఆ పదవి...

తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. ప

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (18:05 IST)
తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. పండుగ రోజే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో తమిళనాడులో ప్రజల్లో చరిష్మా ఉన్న నేత ఉంటే బాగుంటుందన్నది కాంగ్రెస్ అధినేతల ఆలోచన. అందుకే ఖుష్భూను ఎంచుకున్నారు.
 
అందులోను మెగాస్టార్ చిరంజీవి ఖుష్భూకు రెకమెండేషన్ చేయడంతో అధిష్టానం కాదనలేకపోయింది. చిరు, ఖుష్భూలిద్దరు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరికి మంచి పరిచయం ఉంది. రాజకీయాల్లో మాత్రం ఇద్దరు మొదట్లో వేర్వేరుగా ఉన్నా ఆ తరువాత సినిమా ఫంక్షన్లలో మాత్రం పరిచయం కొనసాగుతూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు ఖుష్భూ రాజకీయంగా నిలబడేందుకు దోహదం చేస్తోంది. తమిళనాడులో ఇప్పటికే సినీనటులు రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఖుష్బూను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments