Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీభాయ్‌లా కావాలనుకున్నాడు.. నలుగురిని చంపేశాడు..

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:54 IST)
KGF Killer
మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు రాఖీభాయ్‌లా కావాలని నలుగురిని హతమార్చాడు. కేజీఎఫ్ రాఖీభాయ్‌లా అవ్వాలనుకున్నాడు. అంతే నలుగురు సెక్యూరిటీ గార్డులను హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్.. సెక్యూరిటీ గార్డులను ముందు రాడ్‌తో వారి తలపై వేటు వేసి.. తర్వాత బండరాయితో మోది చంపేవాడు. 
 
అయితే పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు. విచారణలో కేజీఎఫ్ సినిమాలో రాఖీభాయ్‌లా అయ్యేందుకు తాను ఈ హత్యలు చేసినట్లు నిందితుడు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments