రాఖీభాయ్‌లా కావాలనుకున్నాడు.. నలుగురిని చంపేశాడు..

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:54 IST)
KGF Killer
మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు రాఖీభాయ్‌లా కావాలని నలుగురిని హతమార్చాడు. కేజీఎఫ్ రాఖీభాయ్‌లా అవ్వాలనుకున్నాడు. అంతే నలుగురు సెక్యూరిటీ గార్డులను హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్.. సెక్యూరిటీ గార్డులను ముందు రాడ్‌తో వారి తలపై వేటు వేసి.. తర్వాత బండరాయితో మోది చంపేవాడు. 
 
అయితే పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు. విచారణలో కేజీఎఫ్ సినిమాలో రాఖీభాయ్‌లా అయ్యేందుకు తాను ఈ హత్యలు చేసినట్లు నిందితుడు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments