Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీభాయ్‌లా కావాలనుకున్నాడు.. నలుగురిని చంపేశాడు..

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:54 IST)
KGF Killer
మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు రాఖీభాయ్‌లా కావాలని నలుగురిని హతమార్చాడు. కేజీఎఫ్ రాఖీభాయ్‌లా అవ్వాలనుకున్నాడు. అంతే నలుగురు సెక్యూరిటీ గార్డులను హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్.. సెక్యూరిటీ గార్డులను ముందు రాడ్‌తో వారి తలపై వేటు వేసి.. తర్వాత బండరాయితో మోది చంపేవాడు. 
 
అయితే పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు. విచారణలో కేజీఎఫ్ సినిమాలో రాఖీభాయ్‌లా అయ్యేందుకు తాను ఈ హత్యలు చేసినట్లు నిందితుడు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments